<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>TJ KMO Content, Author at Telangana Jagruthi</title>
	<atom:link href="https://www.telanganajagruthi.org/author/tj-kmo/feed/" rel="self" type="application/rss+xml" />
	<link></link>
	<description></description>
	<lastBuildDate>Thu, 02 Jul 2026 12:08:11 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=7.0</generator>

<image>
	<url>https://www.telanganajagruthi.org/wp-content/uploads/2025/10/favicon-150x150.png</url>
	<title>TJ KMO Content, Author at Telangana Jagruthi</title>
	<link></link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>Kalvakuntla Kavitha Detained During Telangana Land Protest, Activists Demand 250 Sq Yards Plots </title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/kalvakuntla-kavitha-detained-during-telangana-land-protest-activists-demand-250-sq-yards-plots/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Thu, 02 Jul 2026 12:07:53 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=24086</guid>

					<description><![CDATA[<p>నిర్దాక్షిణ్యంగా కవిత అరెస్ట్ బండరాళ్లపై పడేసి.. కారు డోరుకేసి గుద్దుతూ.. గుంజుకపోయిన పోలీసులు టీఆర్ఎస్ తలపెట్టిన భూపోరాటంలో పోలీసుల ఓవరాక్షన్ వేలమంది ఉద్యమకారులపై లాఠీ ఛార్జ్ చేసి రక్తాలు వచ్చేలా కొట్టిన ఖాకీలు హెచ్ఎండీఏ భూముల్లో ఉద్యమకారుల రక్షణ కాలనీ బోర్డు ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ చీఫ్ బొడ్రాయి పెట్టి.. బోనం ఎత్తి పూజలు చేసిన కల్వకుంట్ల కవిత, ఉద్యమకారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి నేటి నుంచి కౌంట్ డౌన్ షురువైందన్న కవిత అడుగడుగునా అడ్డుకున్నా టీఆర్ఎస్ భూపోరాటం [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/kalvakuntla-kavitha-detained-during-telangana-land-protest-activists-demand-250-sq-yards-plots/">Kalvakuntla Kavitha Detained During Telangana Land Protest, Activists Demand 250 Sq Yards Plots </a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">నిర్దాక్షిణ్యంగా కవిత అరెస్ట్</h2>



<h2 class="wp-block-heading">బండరాళ్లపై పడేసి.. కారు డోరుకేసి గుద్దుతూ.. గుంజుకపోయిన పోలీసులు</h2>



<h2 class="wp-block-heading">టీఆర్ఎస్ తలపెట్టిన భూపోరాటంలో పోలీసుల ఓవరాక్షన్</h2>



<h2 class="wp-block-heading">వేలమంది ఉద్యమకారులపై లాఠీ ఛార్జ్ చేసి రక్తాలు వచ్చేలా కొట్టిన ఖాకీలు</h2>



<h2 class="wp-block-heading">హెచ్ఎండీఏ భూముల్లో ఉద్యమకారుల రక్షణ కాలనీ బోర్డు ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ చీఫ్</h2>



<h2 class="wp-block-heading">బొడ్రాయి పెట్టి.. బోనం ఎత్తి పూజలు చేసిన కల్వకుంట్ల కవిత, ఉద్యమకారులు</h2>



<h2 class="wp-block-heading">కాంగ్రెస్ ప్రభుత్వానికి నేటి నుంచి కౌంట్ డౌన్ షురువైందన్న కవిత</h2>



<h2 class="wp-block-heading">అడుగడుగునా అడ్డుకున్నా టీఆర్ఎస్ భూపోరాటం గ్రాండ్ సక్సెస్</h2>



<h2 class="wp-block-heading">బొల్లారం పోలీస్ స్టేషన్ ఎదుట టీఆర్ఎస్ శ్రేణుల మెరుపు ధర్నా</h2>



<p class="wp-block-paragraph"><strong>(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) :</strong></p>



<p class="wp-block-paragraph">తెలంగాణ రక్షణ సేన పార్టీ గురువారం బోడుప్పల్ లో చేపట్టిన భూ పోరాటం తీవ్ర ఉద్రిక్తతతకు దారి తీసింది. టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. ఆమెను అరెస్ట్ చేసే సమయంలో ఓవరాక్షన్ చేశారు. బండ రాళ్లపై పడేసి, కారు డోరుకేసి గుద్దుతూ బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఉద్యమకారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, జర్నలిస్టులపై లాఠీ ఛార్జ్ చేసి రక్తాలు వచ్చేలా కొట్టారు. కవిత ను బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి నిర్భందించారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ చేరుకొని కవిత ను వదిలిపెట్టాలంటూ ధర్నాకు దిగారు. పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు భూ పోరాటాన్ని అడుగడుగునా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ వేలమంది బోడుప్పల్&nbsp; చేరుకున్నారు. భూ పోరాటం చేసిన ప్రాంతానికి తెలంగాణ ఉద్యమకారుల రక్షణ కాలనీగా కవిత నామకరణం చేశారు. ఆ ప్రాంతంలో బొడ్రాయి ప్రతిష్ఠించి, బోనం ఎత్తి ప్రత్యేక పూజాలు చేశారు.&nbsp;</p>



<h2 class="wp-block-heading">బండరాళ్లపై పడేసి, కారు డోరుకేసి గుద్ది..</h2>



<p class="wp-block-paragraph">కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు బలవంతంగా చేతులపై అమాంతం ఎత్తుకెళ్తున్నప్పుడు జరిగిన తోపులాటలో కవితను కింద పడేశారు. అక్కడున్న పెద్ద పెద్ద బండ రాళ్లపై కవితను కుదేసినట్టుగా కింద పడేశారు. తోపులాట తాకిడికి పోలీసులు కూడా ఆమె మీద పడ్డారు. మళ్ళీ అక్కడి నుంచి పోలీసు కారు వరకు చేతులపై ఎత్తుకెళ్లిన పోలీసులు తోపులాటలో ఆమెకు రక్షణగా లేకపోవడంతో కారు డోర్ కు ఢీ కొట్టారు. దీంతో కవిత తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రతిఘటించారు. వారిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. బలవంతంగా వారిని తోసేస్తూ కవితను కారు ఎక్కించారు. టీఆర్ఎస్ నాయకులపై, ఉద్యమకారులపై లాఠీ ఛార్జ్ చేసి రక్తాలు వచ్చేలా కొట్టారు. జర్నలిస్టులను కూడా వదలకుండా వారిపై చేయి చేసుకున్నారు. వందల మంది ఉద్యమకారులను, టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు.&nbsp;</p>



<figure class="wp-block-image size-large is-resized"><img fetchpriority="high" decoding="async" width="1024" height="682" src="https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/07/telangana-rakshana-sena-chief-kavitha-arrested-during-boduppal-land-protest-2-1024x682.jpeg" alt="Kavitha arrested during Boduppal land protest over HMDA lands and activists' demands." class="wp-image-24089" style="aspect-ratio:1.501508211373031;width:641px;height:auto" srcset="https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/07/telangana-rakshana-sena-chief-kavitha-arrested-during-boduppal-land-protest-2-1024x682.jpeg 1024w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/07/telangana-rakshana-sena-chief-kavitha-arrested-during-boduppal-land-protest-2-300x200.jpeg 300w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/07/telangana-rakshana-sena-chief-kavitha-arrested-during-boduppal-land-protest-2-768x512.jpeg 768w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/07/telangana-rakshana-sena-chief-kavitha-arrested-during-boduppal-land-protest-2-600x400.jpeg 600w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/07/telangana-rakshana-sena-chief-kavitha-arrested-during-boduppal-land-protest-2-450x300.jpeg 450w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/07/telangana-rakshana-sena-chief-kavitha-arrested-during-boduppal-land-protest-2.jpeg 1280w" sizes="(max-width: 1024px) 100vw, 1024px" /></figure>



<h2 class="wp-block-heading">కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ షురూ..</h2>



<p class="wp-block-paragraph">కవిత ను అరెస్ట్ చేసి బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొన్ని గంటల పాటు ఆమెను స్టేషన్ లో నిర్భందించారు. బొల్లారం పోలీస్ స్టేషన్ ఆవరణలో కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవ్వాళ్టి నుంచి కౌంట్ డౌన్ షురువైందన్నారు. ఉద్యమకారులకు మీరిచ్చి హామీలను అమలు చేయాలని అడిగితే లాఠీ ఛార్జ్ చేసి రక్తాలు వచ్చేలా కొడతారా.. అంటూ ప్రశ్నించారు. కచ్చితంగా ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలు అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కవిత ను విడుదల చేయాలని బొల్లారం పోలీస్ స్టేషన్ ఎదుట తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు బైఠాయించి ఆందోళన చేశారు. ఉద్యమకారుల కోసం పోరాటం చేస్తే ఇంత దారుణంగా అరెస్ట్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ లో కవితను నిర్బంధించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను వెంటనే విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.&nbsp;</p>



<h2 class="wp-block-heading">ఉద్యమకారుల రక్షణ కాలనీగా నామకరణం</h2>



<p class="wp-block-paragraph">బోడుప్పల్ లోని హెచ్ఎండీఏ కు చెందిన భూమికి తెలంగాణ ఉద్యమకారుల రక్షణ కాలనీగా కవిత నామకరణం చేశారు. ఆ ప్రాంతంలో బొడ్రాయి ప్రతిష్ఠించి పూజాలు నిర్వహించారు. ఇక నుంచి ఈ ప్రాంతంలోని భూములు ఉద్యమకారులవే అని స్పష్టం చేశారు. పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నా సరే వాళ్ల కళ్లుగప్పి కవిత భూ పోరాటం ప్రాంతానికి చేరుకున్నారు. నిన్న రాత్రి నుంచే ఆమెను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. బంజారాహిల్స్ లో కవిత ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. అయితే పోలీసులను తప్పించుకొని కవిత భూ పోరాటం ప్రాంతానికి చేరుకున్నారు. వేల మంది ఉద్యమకారులు, పార్టీ నాయకులతో కలిసి భూ పోరాటం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్ల కార్డులు ప్రదర్శించారు. ఉద్యమకారులకు వెంటనే 250 గజాల స్థలాన్నిఇవ్వాలని డిమాండ్ చేశారు.&nbsp;</p>



<h2 class="wp-block-heading">అడ్డుకున్నా.. వెనక్కి తగ్గని ఉద్యమకారులు</h2>



<p class="wp-block-paragraph">తెలంగాణ రక్షణ సేన తలపెట్టిన భూ పోరాటాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు అడుగడునా ప్రయత్నించారు. నిన్న రాత్రి నుంచే అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ శ్రేణులను, ఉద్యమకారులకు అదుపులోకి తీసుకున్నారు. బోడుప్పల్ కు రాకుండా ఎక్కడికక్కడ నిర్బంధించారు. అయినా సరే ఉద్యమకారులు, టీఆర్ఎస్ శ్రేణులు కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఉదయం 9 గంటల వరకే వేలాది గా ఉద్యమకారులు బోడుప్పల్&nbsp; కు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలు అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే కార్యక్రమాన్ని భగ్నం చేసే ప్రయత్నంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. భూపోరాటం చేసే స్థలంలో వేసిన టెంట్లను తొలగించారు. ఉద్యమకారుల పట్ల అమానుషంగా వ్యవహరించారు. వారిని దుర్భాషలాడుతూ లాఠీలతో కొట్టారు. వందల మందిని బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత, తోపులాట జరిగింది. పోలీసుల తీరుపై ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ఎన్ని నిర్బంధాలు పెట్టిన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఉద్యమిస్తామని కవిత స్పష్టం చేశారు.</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/kalvakuntla-kavitha-detained-during-telangana-land-protest-activists-demand-250-sq-yards-plots/">Kalvakuntla Kavitha Detained During Telangana Land Protest, Activists Demand 250 Sq Yards Plots </a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>Kalvakuntla Kavitha to Launch Second Phase of Baayi Baata Tour for Singareni Workers from July 9</title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/baayi-baata-second-phase-singareni-workers-july-9/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Wed, 01 Jul 2026 15:35:39 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=24081</guid>

					<description><![CDATA[<p>జులై 9 నుంచి రెండో విడత &#8220;బాయిబాట&#8221; పోస్టర్ ఆవిష్కరించిన టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బోడ జనార్ధన్ (తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) : సింగరేణి గనుల పరిరక్షణ, డిపెండెంట్ ఉద్యోగాల సాధన కోసం మెడికల్ బోర్డు నిర్వహణ సహా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఈనెల 9 నుంచి రెండో విడత బాయిబాట కార్యక్రమం చేపట్టనున్నారు. హెచ్ఎంఎస్ తో కలిసి టీఆర్ఎస్ శ్రేణులు సింగరేణి [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/baayi-baata-second-phase-singareni-workers-july-9/">Kalvakuntla Kavitha to Launch Second Phase of Baayi Baata Tour for Singareni Workers from July 9</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">జులై 9 నుంచి రెండో విడత &#8220;బాయిబాట&#8221;</h2>



<h2 class="wp-block-heading">పోస్టర్ ఆవిష్కరించిన టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బోడ జనార్ధన్</h2>



<p class="wp-block-paragraph"><strong>(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) :</strong></p>



<p class="wp-block-paragraph">సింగరేణి గనుల పరిరక్షణ, డిపెండెంట్ ఉద్యోగాల సాధన కోసం మెడికల్ బోర్డు నిర్వహణ సహా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఈనెల 9 నుంచి రెండో విడత బాయిబాట కార్యక్రమం చేపట్టనున్నారు. హెచ్ఎంఎస్ తో కలిసి టీఆర్ఎస్ శ్రేణులు సింగరేణి బొగ్గు గనులపై పర్యటించనున్నారు. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ఏరియాలతో పాటు సత్తుపల్లిలో ఈనెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పర్యటించనున్నారు. బాయిబాట రెండో విడత కార్యక్రమం పోస్టర్ ను మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బోడ జనార్దన్ బుధవారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ మైన్స్ పై గేట్ మీటింగులు నిర్వహించడం, వర్క్ షాప్ ల సందర్శన, సింగరేణి హాస్పిటళ్ల సందర్శన సహా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్ 15 నుంచి 20 వరకు రామగుండంలోని మూడు ఏరియాలు, మందమర్రి, శ్రీరాంపూర్, భూపాలపల్లి ఏరియాల్లో మొదటి విడత బాయిబాటలో భాగంగా కవిత పర్యటించారు.</p>



<h2 class="wp-block-heading">కవిత పర్యటనతో బీఆర్ఎస్ వెన్నులో వణుకు</h2>



<h2 class="wp-block-heading">-తెలంగాణ రక్షణ సేన నాయకులు, మాజీ మంత్రి బోడ జనార్ధన్</h2>



<p class="wp-block-paragraph">కవిత చేపట్టిన &#8220;బాయిబాట&#8221; కార్యక్రమంతో బీఆర్ఎస్ లో వెన్నులో వణుకు పుట్టిందని చెప్పారు. అందుకే సింగరేణి పరిరక్షణ సంస్థ పేరుతో హరీష్ రావు కొత్త డ్రామా మొదలు పెట్టారన్నారు. హరీశ్ రావు ఎన్ని డ్రామాలు చేసిన కార్మికుల నమ్మరని అన్నారు. సింగరేణి సంస్థ నష్టపోయిందే బీఆర్ఎస్ హయాంలో అని బోడ జనార్థన్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సంస్థ గురించి పట్టించుకోని హరీష్ రావు&#8230;ఇప్పుడు కార్మికులపై దొంగ ప్రేమ నటిస్తున్నాడని విమర్శించారు. మీ జిమ్మిక్కులు కార్మికుల ముందు పనిచేయవన్నారు. సింగరేణికి ప్రభుత్వం 50 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా ఉండి ఏం చేశావని ప్రశ్నించారు. సింగరేణి సొమ్ము వందకోట్లు సిద్దిపేటకు తరలించి కార్మికులకు అన్యాయం చేశావంటూ విమర్శించారు. మీరు చేసిన అక్రమాల కారణంగానే సింగరేణి బెల్ట్ లో ఉన్న 13 నియోజకవర్గాల్లో కార్మికులు&nbsp; బీఆర్ఎస్ ను ఓడించారన్నారు. ఇప్పుడు మళ్లీ ఎన్ని డ్రామాలు చేసిన సరే కార్మికులు మిమ్మల్నిపట్టించుకోరన్నారు. కవిత గారు కార్మికుల కోసం పోరాటం చేస్తుంటే అడ్డుపడాలని చూస్తే తొక్కుకుంటూ వెళ్తామని హెచ్చరించారు. సింగరేణి కార్మికులను ఓట్లు అడిగే నైతికత హరీష్ రావుకు లేదన్నారు.&nbsp;</p>



<figure class="wp-block-image size-full is-resized"><img decoding="async" width="801" height="736" src="https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/07/baayi-baata-second-phase-singareni-workers-july-9-1.jpeg" alt="" class="wp-image-24083" style="aspect-ratio:1.0883481248210707;width:507px;height:auto" srcset="https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/07/baayi-baata-second-phase-singareni-workers-july-9-1.jpeg 801w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/07/baayi-baata-second-phase-singareni-workers-july-9-1-300x276.jpeg 300w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/07/baayi-baata-second-phase-singareni-workers-july-9-1-768x706.jpeg 768w" sizes="(max-width: 801px) 100vw, 801px" /></figure>



<h2 class="wp-block-heading">కవితతోనే సింగరేణి కార్మికులు</h2>



<p class="wp-block-paragraph">సింగరేణి కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు కవిత చేపట్టిన &#8220;బాయిబాట&#8221; మొదటి విడత కార్యక్రమం సక్సెస్ అయ్యిందని బోడ జనార్దన్ చెప్పారు. హెచ్ఎంఎస్ సహకారంతో గత 40 ఏళ్లుగా ఎప్పుడు లేని విధంగా గేట్ మీటింగ్ లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. మెడికల్ బోర్డు, అలియాస్ పేర్ల వివాదం విషయంలో కార్మికులకు అండగా ఉంటామని కార్మికులకు కవిత హామీ ఇచ్చారని చెప్పారు. సింగరేణి ప్రాంతంలో కార్మికులు అందరూ కవితతోనే ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రూప్ సింగ్, ఇస్మాయిల్, వీరన్న, వేణు మాధవ్,&nbsp; హెచ్ఎంఎస్ నాయకుడు సారయ్య తదితరులు పాల్గొన్నారు.</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/baayi-baata-second-phase-singareni-workers-july-9/">Kalvakuntla Kavitha to Launch Second Phase of Baayi Baata Tour for Singareni Workers from July 9</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>Kalvakuntla Kavitha Says TRS Will Change Telangana Politics, Promises Free Education and Healthcare</title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/kalvakuntla-kavitha-says-trs-will-change-telangana-politics-promises-free-education-and-healthcare/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Wed, 01 Jul 2026 15:19:07 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=24078</guid>

					<description><![CDATA[<p>రాష్ట్రం ఎజెండా మార్చేందుకే టీఆర్ఎస్ ఒక్క హామీ అమలు చేయకుండా మళ్లీ గెలుస్తానని రేవంత్ రెడ్డి కలలు కంటున్నడు ఫీజు రీయింబర్స్ మెంట్ కు పైసలు లేవ్ గానీ.. లక్ష కోట్లతో మూసీ బాగు చేస్తావా? టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తాం -తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) : తెలంగాణలో రాజకీయ పార్టీల ఎజెండా మారాల్సిన అవసరముందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/kalvakuntla-kavitha-says-trs-will-change-telangana-politics-promises-free-education-and-healthcare/">Kalvakuntla Kavitha Says TRS Will Change Telangana Politics, Promises Free Education and Healthcare</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">రాష్ట్రం ఎజెండా మార్చేందుకే టీఆర్ఎస్</h2>



<h2 class="wp-block-heading">ఒక్క హామీ అమలు చేయకుండా మళ్లీ గెలుస్తానని రేవంత్ రెడ్డి కలలు కంటున్నడు</h2>



<h2 class="wp-block-heading">ఫీజు రీయింబర్స్ మెంట్ కు పైసలు లేవ్ గానీ.. లక్ష కోట్లతో మూసీ బాగు చేస్తావా?</h2>



<h2 class="wp-block-heading">టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తాం</h2>



<h2 class="wp-block-heading">-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత</h2>



<p class="wp-block-paragraph"><strong>(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) :</strong></p>



<p class="wp-block-paragraph">తెలంగాణలో రాజకీయ పార్టీల ఎజెండా మారాల్సిన అవసరముందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. పెద్దవాళ్ల కోసం కాకుండా పేదవాళ్ల బతుకులు మారేలా పార్టీల ఆలోచన విధానం ఉండాలన్నారు. బుధవారం సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండిలో టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ వస్తే అందరి జీవితాలు మారిపోతాయని భావించామని కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే పేదలు, మధ్య తరగతి జీవితాలు మారేలా పరిపాలన సాగిస్తామని&#8230;వారికి ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు.&nbsp;</p>



<h2 class="wp-block-heading">ఎజెండా మారాలి</h2>



<p class="wp-block-paragraph">తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీలుండగా కొత్త పార్టీ అవసరం ఏంటని చాలా మంది అనుకుంటున్నారని.. కానీ ఆయా పార్టీలు అసలు పేదల గురించి ఆలోచించడం లేదని కవిత చెప్పారు. పేద, మధ్యతరరగతి ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తే వారి జీవితాల్లో మెరుగైన మార్పు వస్తుందన్నారు. కానీ ఆ దిశగా ఇప్పుడున్న ఏ పార్టీ కూడా ఆలోచన చేయడం లేదన్నారు. ప్రజల కష్టాలు తెలిసిన ఆడబిడ్డగా వారి జీవితాల్లో మార్పు రావాలన్న గట్టి సంకల్పంతోనే పార్టీ పెట్టానని చెప్పారు. ఆడబిడ్డగా పార్టీ పెట్టి జెండా ఎత్తాను.. పేదల జీవితాల్లో మార్పే ఎజెండాగా పెట్టుకున్నానని ఆమె చెప్పారు. తమ పార్టీ రాకతో రాష్ట్రంలో అన్ని పార్టీలు తమ అజెండా మార్చుకోవల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇన్నాళ్లు మగ రాజకీయ నాయకులు చేసిన రాజకీయం&nbsp; చూశారని.. ఇప్పుడు ఆడబిడ్డ చేసే రాజకీయాలు చూడాలని కోరారు. ఒక్కసారి తనను ఆశీర్వాదిస్తే పేద, మధ్య తరగతి ప్రజలు విద్య, వైద్యం కోసం పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చేస్తానని చెప్పారు. అదే విధంగా యువత ఉపాధి కోసం వారికి రూ. 2 లక్షల నుంచి 20 కోట్ల రూపాయల వరకు తమ ప్రభుత్వం ఋణం అందిస్తుందన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తీర్చేలా టీఆర్ఎస్ నాయకులు పనిచేయాలని వారికి కవిత సూచించారు. ప్రజల కోసం పనిచేసే వారికే పార్టీలో గౌరవం ఉంటుందన్నారు.&nbsp;</p>



<h2 class="wp-block-heading">రేవంత్ మళ్లీ నిన్ను సీఎం చేస్తారా?</h2>



<p class="wp-block-paragraph">సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశాడని కవిత అన్నారు. ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని ఆయన చెబుతుండటం చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా, కొత్త పెన్షన్లు ఇవ్వకుండా, ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ఎట్ల గెలుస్తావ్ అని ప్రశ్నించారు. పేదలను వదిలి మెట్రో, మూసీ అనుకుంటా పెద్దవాళ్ల కోసమే ఆయన పనిచేస్తున్నాడని కవిత మండిపడ్డారు. పేదలకు మంచి చేసేందుకు డబ్బులు లేవు గానీ లక్ష కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తాడంట అని ఎద్దెవా చేశారు. ఉద్యమకారులకు ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మోసం చేశారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేలా గురువారం ఉప్పల్ భగాయత్ లో పెద్ద ఎత్తున భూపోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకోని ఉద్యమకారులకు భూ పంపిణీ చేస్తామని చెప్పారు.&nbsp;</p>



<h2 class="wp-block-heading">హార్డ్ వర్క్ నే నమ్ముకోండి</h2>



<p class="wp-block-paragraph">సక్సెస్ కు షార్ట్ కట్ లేదని హార్డ్ వర్క్ నే నమ్ముకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత యువతకు సూచించారు. మెహదీపట్నం లోని కింగ్స్ ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు ఆమె చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. 1500 కంపెనీ లతో వేలాది మందికి ఉద్యోగాలు వచ్చేలా జాబ్ మేళా ఏర్పాటు చేసిన నిర్వహకులను అభినందించారు. యువత ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలో అబద్దాలు చెప్పవద్దని.. తెలియనిది తెలియదనే చెప్పాలన్నారు. యూఎస్ లో తన మొదటి జాబ్ ఎక్స్ పీరియన్స్ ను ఈ సందర్భంగా కవిత షేర్ చేసుకున్నారు. 2001లో యూఎస్ లో జాబ్ కోసం వెళ్లిన ఇంటర్వ్యూలో తనకు తెలియని విషయాలను తెలియదని.. కాస్త టైమ్ ఇస్తే స్కిల్స్ నేర్చుకుంటానని చెప్పానన్నారు. ఆ విధంగా టైమ్ తీసుకొని స్కిల్స్ నేర్చుకొని ఉద్యోగం సాధించానని అన్నారు. యువత కూడా స్కిల్స్ నేర్చుకోని ధైర్యంగా ముందుకు వెళ్లాలని అన్నారు.</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/kalvakuntla-kavitha-says-trs-will-change-telangana-politics-promises-free-education-and-healthcare/">Kalvakuntla Kavitha Says TRS Will Change Telangana Politics, Promises Free Education and Healthcare</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>Hard Work is the Only Path to Success: Kalvakuntla Kavitha&#8217;s Advice to Job Seekers at Hyderabad Job Mela</title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/kalvakuntla-kavitha-job-mela-interview-tips-hard-work-success/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Wed, 01 Jul 2026 06:49:11 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=24075</guid>

					<description><![CDATA[<p>సక్సెస్ కు షార్ట్ కట్ లేదు. హార్డ్ వర్కే సక్సెస్ కు మార్గం ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలో అబద్దం చెప్పవద్దు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించండి -కల్వకుంట్ల కవిత (తెలంగాణ రక్షణసేన, మెహదీపట్నం) సక్సెస్ కు షార్ట్ కట్ ఉండదని, కచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సిందే.. హార్డ్ వర్క్ మాత్రమే మనల్ని కాపాడుతుందని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత చెప్పారు. మెహదీపట్నంలోని కింగ్స్&#160; ప్యాలెస్ లో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొన్న టీఆర్ఎస్ అధ్యక్షులు కవిత మాట్లాడుతూ దాదాపు [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/kalvakuntla-kavitha-job-mela-interview-tips-hard-work-success/">Hard Work is the Only Path to Success: Kalvakuntla Kavitha&#8217;s Advice to Job Seekers at Hyderabad Job Mela</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">సక్సెస్ కు షార్ట్ కట్ లేదు. హార్డ్ వర్కే సక్సెస్ కు మార్గం</h2>



<h2 class="wp-block-heading">ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలో అబద్దం చెప్పవద్దు</h2>



<h2 class="wp-block-heading">ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించండి</h2>



<h2 class="wp-block-heading">-కల్వకుంట్ల కవిత</h2>



<p class="wp-block-paragraph"><strong>(తెలంగాణ రక్షణసేన, మెహదీపట్నం)</strong></p>



<p class="wp-block-paragraph">సక్సెస్ కు షార్ట్ కట్ ఉండదని, కచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సిందే.. హార్డ్ వర్క్ మాత్రమే మనల్ని కాపాడుతుందని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత చెప్పారు. మెహదీపట్నంలోని కింగ్స్&nbsp; ప్యాలెస్ లో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొన్న టీఆర్ఎస్ అధ్యక్షులు కవిత మాట్లాడుతూ దాదాపు 150 కంపెనీలతో&nbsp; 2 వేల ఉద్యోగాలిచ్చే ఉద్దేశంతో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయటం సంతోషకరమన్నారు. జెన్యూన్ గా అర్హత ఉన్న వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని కంపెనీలను కోరారు. ఇక్కడకు వచ్చిన వారిలో ఇంజనీరింగ్, డిగ్రీ, డిప్లమా చేసిన వాళ్లతో పాటు టెన్త్ పాస్ అయిన వాళ్లు కూడా ఉన్నారని, వాళ్లందరికీ వాళ్ల అర్హతలకు తగిన విధంగా జాబ్ మేళాలో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఇంటర్వ్యూలో అబద్దాలు చెబితే జాబ్ వస్తుందని అనుకోవద్దని అభ్యర్థులకు కవిత సూచించారు. ఇంటర్వూలో తెలిసిందే చెప్పండని, నిజం చెప్పాలని సూచించారు. అవసరమైతే టైమ్ ఇస్తే నేర్చుకుంటాను అని నిజాయితీగా చెప్పాలన్నారు. యూఎస్ లో తన ఫస్ట్ జాబ్ విషయంలో తాను అదే చేశానన్నారు. 2001 లో యూఎస్ లో జాబ్ క్రైసెస్ ఉన్న సమయంలో తాను ఇంటర్వ్యూకు వెళ్లానని తెలిపారు. వాళ్లు అడిగిన వాటికి తనకు సమాధానం తెలియకపోతే తెలియదు అని చెప్పానన్నారు. కానీ 20 రోజులు సమయం ఇస్తే నేర్చుకుంటానని చెప్పినట్లు వివరించారు. వాళ్లు టైమ్ ఇస్తే నేర్చుకొని జాబ్ సంపాదించానని వివరించారు. ఇప్పుడు ఏం నేర్చుకోవాలన్నా ఫ్రీ గా యూట్యూబ్ లో నేర్చుకునే వెసలుబాటు ఉందన్నారు. ఫార్మాల్ కాలేజ్ లలో ఇప్పుడు 70 శాతం అమ్మాయిలే చేరుతున్నారని, వారికోసం 70 శాతం జాబ్ మార్కెట్ ఉన్నట్లేనని కవిత వెల్లడించారు. కచ్చితంగా జాబ్ వస్తుందన్న విశ్వాసంతో ఉండాలని ధైర్యం చెప్పారు. ఒకవేళ జాబ్ రాకపోయినా సరే మళ్లీ&nbsp; ప్రయత్నం చేయాలని చెప్పారు.</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/kalvakuntla-kavitha-job-mela-interview-tips-hard-work-success/">Hard Work is the Only Path to Success: Kalvakuntla Kavitha&#8217;s Advice to Job Seekers at Hyderabad Job Mela</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>Journalist KV Reddy Arrest Illegal, Release Him Immediately: Kalvakuntla Kavitha</title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/journalist-kv-reddy-arrest-illegal-kalvakuntla-kavitha-demand-release/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Tue, 30 Jun 2026 18:30:03 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=24070</guid>

					<description><![CDATA[<p>జర్నలిస్ట్ కేవీ రెడ్డి అరెస్ట్ అక్రమం తెలంగాణ పోలీసుల తీరు సిగ్గుచేటు -తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) తెలంగాణ జర్నలిస్టు కే. వెంకటరాంరెడ్డి అరెస్టు అక్రమమని, వెంటనే అతన్ని విడుదల చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.&#160;&#160; ఏపీ పోలీసులు కేవీ రెడ్డిని లాక్కొని వెళ్తుంటే హృదయ విదారకంగా ఏడుస్తున్న ఆయన భార్య, చిన్న పిల్లలను&#160; తెలంగాణ పోలీసులు అడ్డుకొని సహకరించడం సిగ్గుచేటన్నారు. [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/journalist-kv-reddy-arrest-illegal-kalvakuntla-kavitha-demand-release/">Journalist KV Reddy Arrest Illegal, Release Him Immediately: Kalvakuntla Kavitha</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">జర్నలిస్ట్ కేవీ రెడ్డి అరెస్ట్ అక్రమం</h2>



<h2 class="wp-block-heading">తెలంగాణ పోలీసుల తీరు సిగ్గుచేటు</h2>



<h2 class="wp-block-heading">-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత</h2>



<p class="wp-block-paragraph"><strong>(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్)</strong></p>



<p class="wp-block-paragraph">తెలంగాణ జర్నలిస్టు కే. వెంకటరాంరెడ్డి అరెస్టు అక్రమమని, వెంటనే అతన్ని విడుదల చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.&nbsp;&nbsp;</p>



<p class="wp-block-paragraph">ఏపీ పోలీసులు కేవీ రెడ్డిని లాక్కొని వెళ్తుంటే హృదయ విదారకంగా ఏడుస్తున్న ఆయన భార్య, చిన్న పిల్లలను&nbsp; తెలంగాణ పోలీసులు అడ్డుకొని సహకరించడం సిగ్గుచేటన్నారు.</p>



<p class="wp-block-paragraph">ఒకే కేసులో ఇది వరకే కేవీ రెడ్డిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు ఇప్పుడు మళ్లీ అదే కేసులో అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు. తెలంగాణ జర్నలిస్టుల అరెస్టుకు సహకరిస్తున్న ఇక్కడి పోలీసులు మన గడ్డ మీది నుంచి తెలంగాణావాదాన్ని వేర్పాటు వాదం అంటూ వ్యాఖ్యలు చేసిన సినిమా నటుల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీకి తొత్తుగా ఉండొచ్చు.. తెలంగాణ జర్నలిస్టులు, ప్రజలకు ఆ అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ మేధావులు, జర్నలిస్టులపై దాడులను ఏమాత్రం సహించబోమని కవిత తేల్చి చెప్పారు. వెంటనే కేవీ రెడ్డిని విడుదల చేయాలని, కేవీ రెడ్డి కుటుంబానికి తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/journalist-kv-reddy-arrest-illegal-kalvakuntla-kavitha-demand-release/">Journalist KV Reddy Arrest Illegal, Release Him Immediately: Kalvakuntla Kavitha</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>Dadagiri and Goondagiri Will Not Work: Kalvakuntla Kavitha Warns BRS MLA Muta Gopal</title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/dadagiri-and-goondagiri-will-not-work-kalvakuntla-kavitha-warns-brs-mla-muta-gopal/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Tue, 30 Jun 2026 17:41:32 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=24063</guid>

					<description><![CDATA[<p>మాతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు దాదాగిరి, గూండాగిరి చెల్లదు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కు కల్వకుంట్ల కవిత హెచ్చరించిన (తెలంగాణ రక్షణ సేన, ముషీరాబాద్) &#160;చేతనైతే ప్రజాసేవలో పోటీపడండి..కానీ దాదాగిరి చేస్తామంటే ఊరుకోం.. మేము తిరగబడితే మీ జెండాలు కనబడవంటూ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కు తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత వార్నింగిచ్చారు. మేము జెండా పండుగ చేసుకునేందుకు పోస్టర్లు వేసుకుంటే తీసేస్తున్నారంట.. మేమంటే అంత ఉలుకెందుకు అంటూ ప్రశ్నించారు. ముషీరాబాద్ దాయార [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/dadagiri-and-goondagiri-will-not-work-kalvakuntla-kavitha-warns-brs-mla-muta-gopal/">Dadagiri and Goondagiri Will Not Work: Kalvakuntla Kavitha Warns BRS MLA Muta Gopal</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">మాతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు</h2>



<h2 class="wp-block-heading">దాదాగిరి, గూండాగిరి చెల్లదు</h2>



<h2 class="wp-block-heading">ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కు కల్వకుంట్ల కవిత హెచ్చరించిన</h2>



<p class="wp-block-paragraph"><strong>(తెలంగాణ రక్షణ సేన, ముషీరాబాద్)</strong></p>



<p class="wp-block-paragraph">&nbsp;చేతనైతే ప్రజాసేవలో పోటీపడండి..కానీ దాదాగిరి చేస్తామంటే ఊరుకోం.. మేము తిరగబడితే మీ జెండాలు కనబడవంటూ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కు తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత వార్నింగిచ్చారు. మేము జెండా పండుగ చేసుకునేందుకు పోస్టర్లు వేసుకుంటే తీసేస్తున్నారంట.. మేమంటే అంత ఉలుకెందుకు అంటూ ప్రశ్నించారు. ముషీరాబాద్ దాయార మార్కెట్ చౌరస్తాలో మంగళవారం కవిత టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేతనైతే తమతో పాటు పనిలో పోటీ పడాలన్నారు. పార్టీ పెట్టిన రోజు నుంచి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానని గుర్తు చేశారు. రెండు నెలల క్రితం పుట్టిన తమ పార్టీని చూసి ఎప్పటి నుంచో ఉన్న పార్టీలు భయపడుతున్నాయని ఎద్దెవా చేశారు. ఈ సారి అంటే ఊరుకున్నాం&#8230;మళ్లీ ఇలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తనతో పెట్టుకుంటే పుట్టగతులుండవని హెచ్చరించారు కొత్తవాళ్లను రానివ్వకుండా ఉన్నవాళ్లు పనిచేయకపోతే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలన్నారు. ప్రజల దగ్గరకు వెళ్దాం.. మీరు ఏం చేస్తారో చెప్పుకోండి. మేము ఏం చేస్తామో చెబుతామని సూచించారు. హైదరాబాద్ లో, తెలంగాణలో పేదలు, మధ్య తరగతి ప్రజల జీవితాలు మారాలని చెప్పారు. మీ ఆడబిడ్డ పార్టీ టీఆర్ఎస్ కు ఒకసారి అవకాశం ఇచ్చి ఒక ఆడబిడ్డ రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూడండని కోరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ పోటీ చేసి గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తుందని వెల్లడించారు.</p>



<figure class="wp-block-image size-large is-resized"><img decoding="async" width="1024" height="682" src="https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/06/kavitha-warning-to-brs-mla-mutha-gopal-musheerabad-hyderabad-1-1024x682.jpeg" alt="" class="wp-image-24065" style="aspect-ratio:1.501508211373031;width:514px;height:auto" srcset="https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/06/kavitha-warning-to-brs-mla-mutha-gopal-musheerabad-hyderabad-1-1024x682.jpeg 1024w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/06/kavitha-warning-to-brs-mla-mutha-gopal-musheerabad-hyderabad-1-300x200.jpeg 300w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/06/kavitha-warning-to-brs-mla-mutha-gopal-musheerabad-hyderabad-1-768x512.jpeg 768w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/06/kavitha-warning-to-brs-mla-mutha-gopal-musheerabad-hyderabad-1-600x400.jpeg 600w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/06/kavitha-warning-to-brs-mla-mutha-gopal-musheerabad-hyderabad-1-450x300.jpeg 450w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/06/kavitha-warning-to-brs-mla-mutha-gopal-musheerabad-hyderabad-1.jpeg 1280w" sizes="(max-width: 1024px) 100vw, 1024px" /></figure>



<h2 class="wp-block-heading">ఆడబిడ్డకు అవకాశమిచ్చి చూడండి</h2>



<p class="wp-block-paragraph">ఇప్పటికే తెలంగాణలో మూడు పెద్ద పార్టీలు ఉండగా ఇంకొక పార్టీ ఎందుకు అనే ప్రశ్న ప్రజలకు రావడం సహజమేనని కవిత అన్నారు. కానీ ఆ పార్టీలు, వాళ్ల జెండాలతో ప్రజలకు ఏం లాభం జరిగిందో ఒక్కసారి ఆలోచించాలన్నారు. అన్ని వర్గాలకు మంచి జరిగేందుకు మేము పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో మా పార్టీ జెండాను రూపొందించుకొని కొత్త పార్టీగా ప్రజల ముందుకు వచ్చామని వివరించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మన జీవితాలు మారిపోతాయని మనమంతా భావించామని, మహా అయితే అప్పుడు పదివేలున్న జీతం ఇప్పుడు 11 వేలకు పెరిగింది. కానీ అన్ని వస్తువుల రేట్లు.. ముఖ్యంగా స్కూల్ ఫీజులు భారీగా పెరిగాయని కవిత తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజలు విద్య, వైద్యం కోసం జేబులు గుల్ల చేసుకుంటున్నారన్నారు. నాణ్యమైన విద్య, వైద్యం ఫ్రీ గా అందితే అలాంటి కుటుంబాలకు ఎంతో మేలు చేసివాళ్లమవుతామని తెలిపారు. అందుకే తాను పాంచజన్యం పేరుతో ఐదు కీలక అంశాలను ప్రాధాన్యంగా పెట్టుకున్నానని వివరించారు.&nbsp;</p>



<p class="wp-block-paragraph">కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యాన్ని ప్రతి ఒక్కరికీ ఫ్రీ గా అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. యువతకు ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వటం లేదని, వారు స్వయం ఉపాధి పొందేందుకు ఆర్థిక సాయం కూడా చేయటం లేదని విమర్శించారు. కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ యువతను నమ్మి వారికి ప్రభుత్వమే రూ. 2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు ఋణాలు ఇవ్వడానికి నిర్ణయించామని వెల్లడించారు. అన్నం పెట్టే రైతులు కూడా బాగుండాలని&#8230;రైతును రాజును చేయాలని లక్ష్యం పెట్టుకున్నామని కవిత వివరించారు. ఇక అందరికీ సామాజిక న్యాయం అందాలని అన్ని కులాలు, మతాల వారికి రాజకీయంగా అవకాశాలు ఇవ్వనున్నామని చెప్పారు.&nbsp;</p>



<h2 class="wp-block-heading">ఉద్యమకారులకు 250 గజాల స్థలం</h2>



<p class="wp-block-paragraph">తెలంగాణ ఉద్యమంలో ముషీరాబాద్, రాంనగర్ నుంచి ఎంతో మంది పోరాటం చేశారని కవిత గుర్తు చేశారు. కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినా సరే వాళ్లు రాష్ట్రం కోసం పోరాటం చేస్తే వారికి ఏమీ మంచి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ మాట నిలబెట్టుకోలేదన్నారు. వారి కోసం జులై 2 ఉప్పల్ భగాయత్ లో భూపోరాటం చేస్తున్నామని వెల్లడించారు. ముషీరాబాద్ లో రెండు సార్లు లక్ష్మణ్, రెండు సార్లు ముఠా గోపాల్ ఎమ్మెల్యేగా గెలిచారని.. కానీ ఇప్పటికీ తాగునీరు, డ్రైనేజీ కోసం కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లకు అవకాశం ఇస్తే వాళ్లు ప్రజలకు ఏమీ చేయలేదని చెప్పారు.</p>



<div style="position: relative; width: 100%; padding-bottom: 56.25%; height: 0;">
  <iframe
    src="https://www.youtube.com/embed/49stBeIgICE?rel=0"
    title="YouTube Live player"
    frameborder="0"
    allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share"
    referrerpolicy="strict-origin-when-cross-origin"
    allowfullscreen
    style="position: absolute; top: 0; left: 0; width: 100%; height: 100%;">
  </iframe>
</div>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/dadagiri-and-goondagiri-will-not-work-kalvakuntla-kavitha-warns-brs-mla-muta-gopal/">Dadagiri and Goondagiri Will Not Work: Kalvakuntla Kavitha Warns BRS MLA Muta Gopal</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>BJP Shows Step-Motherly Attitude Towards Telangana, Kaleshwaram Turned BJP&#8217;s Election Agenda: Venumadhav</title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/bjp-step-motherly-attitude-telangana-kaleshwaram-election-agenda-venumadhav/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Tue, 30 Jun 2026 17:22:58 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=24060</guid>

					<description><![CDATA[<p>తెలంగాణపై బీజేపీది సవతి తల్లి ప్రేమ కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటీఎం..బీజేపీకి ఎన్నికల ఎజెండా సగం మంది బీజేపీ ఎంపీలు రేవంత్ తో కుమ్మక్కయ్యారు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నెమలికొండ వేణుమాధవ్ (తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్): తెలంగాణ ప్రజలను మభ్య పెట్టి, మోసం చేయడం బీజేపీ జాతీయ నాయకత్వానికి అలవాటుగా మారిందని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు వేణు మాధవ్ మండిపడ్డారు. బీజేపీ జాతీయాధ్యక్షులు నితిన్ నబీన్ తెలంగాణకు వచ్చి ఉట్టి మాటలు చెప్పారే [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/bjp-step-motherly-attitude-telangana-kaleshwaram-election-agenda-venumadhav/">BJP Shows Step-Motherly Attitude Towards Telangana, Kaleshwaram Turned BJP&#8217;s Election Agenda: Venumadhav</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">తెలంగాణపై బీజేపీది సవతి తల్లి ప్రేమ</h2>



<h2 class="wp-block-heading">కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటీఎం..బీజేపీకి ఎన్నికల ఎజెండా</h2>



<h2 class="wp-block-heading">సగం మంది బీజేపీ ఎంపీలు రేవంత్ తో కుమ్మక్కయ్యారు</h2>



<h2 class="wp-block-heading">టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నెమలికొండ వేణుమాధవ్</h2>



<p class="wp-block-paragraph"><strong>(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్):</strong></p>



<p class="wp-block-paragraph">తెలంగాణ ప్రజలను మభ్య పెట్టి, మోసం చేయడం బీజేపీ జాతీయ నాయకత్వానికి అలవాటుగా మారిందని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు వేణు మాధవ్ మండిపడ్డారు. బీజేపీ జాతీయాధ్యక్షులు నితిన్ నబీన్ తెలంగాణకు వచ్చి ఉట్టి మాటలు చెప్పారే తప్ప చేసిందేమీ లేదన్నారు. మంగళవారం బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణకు వచ్చినప్పుడల్లా కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ పదే పదే వల్లె వస్తారని&#8230;కానీ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆయన ప్రశ్నించారు. సీబీఐ ఎంక్వైరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరి పది నెలలు గడిచినా ఇప్పటికీ దానిపై ఏం నిర్ణయం తీసుకోలేదన్నారు. కాళేశ్వరం అవినీతి పై చర్యలు తీసుకోకుండా మాయ మాటలు చెబితే తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. కాళేశ్వరమనే అంశం బీఆర్ఎస్ కు ఏటీఎంగా ..బీజేపీకి ఎన్నికల ఎజెండాగా మారిందని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణకు బీజేపీ చేసిన అభివృద్ధి ఏంటని వేణుమాధవ్ ప్రశ్నించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు వరంగల్ కు ఏదైనా నిధులు ప్రకటిస్తారని భావించామని కానీ మళ్లీ అవే ఒట్టి మాటలు చెప్పారని మండిపడ్డారు. కాజీపేట రైల్వే కోచ్ మ్యాన్ ఫాక్చర్ యూనిట్ లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించే దానిపై గానీ మమూనూర్ ఎయిర్ పోర్ట్ ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు.&nbsp;</p>



<h2 class="wp-block-heading">బీజేపీది సవతి తల్లి ప్రేమ</h2>



<p class="wp-block-paragraph">తెలంగాణ మీద బీజేపీది సవతి తల్లి ప్రేమ అని వేణు మాధవ్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ఎనిమిది ఎంపీ సీట్లు ఇస్తే ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. దమ్ముంటే తెలంగాణకు ఇచ్చిన నిధులు, కేంద్రం కల్పించిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. బీజేపీ ఎంపీల్లో సగం మంది రేవంత్ రెడ్డి తో కుమ్మక్కై తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నాయకులకు తెలంగాణ పర్యటన ఒక పొలిటికల్ టూర్ అయ్యిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ తెలంగాణకు వచ్చి ఆంధ్రా నాయకులను కలుస్తాడని&#8230;ఆ పార్టీ నాయకులు వలస పాలకుల చేతిలో నలుగుతున్నారని వేణు మాధవ్ అన్నారు. ఇకనైనా తెలంగాణకు వచ్చే ముందు ఈ ప్రాంతానికి ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/bjp-step-motherly-attitude-telangana-kaleshwaram-election-agenda-venumadhav/">BJP Shows Step-Motherly Attitude Towards Telangana, Kaleshwaram Turned BJP&#8217;s Election Agenda: Venumadhav</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>SIR Row: Kalvakuntla Kavitha Claims 11,000 Karnataka Voters and 22,000 Duplicate Votes in Kodangal </title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/sir-kodangal-karnataka-voters-duplicate-votes-kavitha/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Mon, 29 Jun 2026 10:54:04 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=24030</guid>

					<description><![CDATA[<p>కొడంగల్ లో కర్నాటక ఓటర్లు కొడంగల్ లో 22 వేల డూప్లికేట్ ఓట్లు ఉంటే, 11 వేలు కర్ణాటక ఓటర్లు ఉన్నారు. సీఎంకు ఈసీ ఫేవర్ చేసిందా? కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బులు మాత్రమే కాదు.. ఓట్లు కూడా ట్రాన్స్ ఫర్ చేశారా? వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ ఓటు అనే విధానమే బెస్ట్ &#160;-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (తెలంగాణ రక్షణసేన, బంజారాహిల్స్) వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ ఓటు [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/sir-kodangal-karnataka-voters-duplicate-votes-kavitha/">SIR Row: Kalvakuntla Kavitha Claims 11,000 Karnataka Voters and 22,000 Duplicate Votes in Kodangal </a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">కొడంగల్ లో కర్నాటక ఓటర్లు</h2>



<h2 class="wp-block-heading">కొడంగల్ లో 22 వేల డూప్లికేట్ ఓట్లు ఉంటే, 11 వేలు కర్ణాటక ఓటర్లు ఉన్నారు.</h2>



<h2 class="wp-block-heading">సీఎంకు ఈసీ ఫేవర్ చేసిందా?</h2>



<h2 class="wp-block-heading">కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బులు మాత్రమే కాదు.. ఓట్లు కూడా ట్రాన్స్ ఫర్ చేశారా?</h2>



<h2 class="wp-block-heading">వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ ఓటు అనే విధానమే బెస్ట్</h2>



<h2 class="wp-block-heading">&nbsp;-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత</h2>



<p class="wp-block-paragraph"><strong>(తెలంగాణ రక్షణసేన, బంజారాహిల్స్)</strong></p>



<p class="wp-block-paragraph">వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ ఓటు అనే పరిస్థితికి ఎన్నికల కమిషన్ పటిష్ఠ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ లో కర్నాటక ఓటర్లే 11 వేల మంది నమోదై ఉన్నారని విమర్శించారు. ఎన్నికల కమిషన్ సీఎం రేవంతుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదా అన్న అనుమానం వస్తున్నదన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై సోమవారం తెలంగాణ రక్షణసేన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వేల కోట్లు ఖర్చు చేసి నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియతో దేశంలో డూప్లికేషన్ ఓట్లు ఉండకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించే పరిస్థితి రావాలన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పై చాలా అనుమానాలున్నాయని కవిత చెప్పారు. సాధారణంగా ఎస్ఐఆర్ కు రిఫరెన్స్ ను ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి తీసుకోవాలని సూచించారు. కానీ 2025 జనవరి నుంచి వీళ్లు ఎస్ఐఆర్ కు రిఫరెన్స్ పాయింట్ తీసుకుంటున్నారని చెప్పారు. ఏటా నిర్వహించే ఎస్ఎస్ఆర్ రిఫరెన్స్ పాయింట్ అయిన జనవరి 1 వ తేదీనే తీసుకోవాలని సూచించారు.&nbsp;</p>



<p class="wp-block-paragraph">కానీ అలా కాకుండా గతేడాది జనవరి 1 తేదీని ఎస్ఐఆర్ కు రిఫరెన్స్ పాయింట్ చేశారన్నారు. ఐతే మా బోధన్ లో పరిస్థితి ఎలా ఉందని తెలుసుకుంటే అక్కడ 7 వేలకు పైగా ఓట్లను తీసేశారని తెలిపారు. వాళ్లు షిప్ట్ అయ్యారా, చనిపోయారా.. డూప్లికేషన్ ఓట్లా అనేది ఈసీ చెప్పటం లేదన్నారు. 2025, జనవరి 1 నుంచి ఇప్పటి వరకు ఏడాదిన్నరలో ఒక్క బోధన్ నియోజకవర్గంలో 7 వేల ఓట్లు డిలీట్ అయ్యాయన్నారు. ఈ 7 వేల ఓట్లకు సంబంధించి స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలని ఈసీని కోరారు. సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ కు మూడు రాష్ట్రాల్లో ఓటు ఉందని చెబుతున్నారని కవిత చెప్పారు. ఆ ఓట్లను తొలగించేందుకు ఏడు ఏండ్లు పడితే బోధన్ లో మాత్రం ఏడాదిన్నరలో 7 వేల ఓట్లు తొలగించారని విమర్శించారు. ఒక నియోజకవర్గంలో 2 శాతం కన్నా ఎక్కువ ఓట్లను తొలగించాల్సి వస్తే తొలిగించే ప్రతి ఓటరుకు మూడుసార్లు నోటీసులు ఇవ్వాలని ఈసీ నిబంధన ఉందని తెలిపారు. కానీ ఆ విధంగా ఎవరికీ నోటీసు ఇవ్వలేదని.. ఇస్తే ఈసీ దీని గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.&nbsp;</p>



<h2 class="wp-block-heading">అక్రమ ఓట్లే గెలిపిస్తున్నాయా</h2>



<p class="wp-block-paragraph">&nbsp;బోధన్ లో 7 వేల ఓట్లు తొలగించటంతో తాము మిగతా నియోజకవర్గాల్లో అలాగే జరిగిందా అన్న అనుమానంతో కొడంగల్ లో చెక్ చేశామని కల్వకుంట్ల కవిత. అక్కడ కేవలం 808 ఓట్లు మాత్రమే డిలీట్ చేశారని వివరించారు. బోధన్ లో ఏడు వేలు ఎలా..? కొడంగల్ లో 8 వందలు మాత్రమే ఎలా తీసేస్తారని ప్రశ్నించారు. కొడంగల్ లో దాదాపు 22,433 డూప్లికేట్ ఓట్లు కూడా ఉన్నాయని, అందులో దాదాపు వెయ్యి వరకు ప్రింట్ తీయించి పెట్టామన్నారు. 2018 లో కొడంగల్ లో ఉన్న ఓట్ల సంఖ్యతో పోల్చుకుంటే 2023 నాటికి దాదాపు 30 వేల ఓట్లు పెరిగాయని వివరించారు. పైగా కొడంగల్ కు పక్కనే ఉన్న కర్ణాటకలోని సెడం అనే నియోజకవర్గం నుంచి 11 వేల మంది ఓటర్లు కొడంగల్ లో ఉన్నారని చెప్పారు. సెడంలోనూ కొడంగల్ లోనూ 11 వేల మంది ఓటర్లు ఎలా ఉంటారని ప్రశ్నించారు. కొడంగల్ లో ఉన్న డూప్లికేషన్, అదే విధంగా సెడంకు సంబంధించిన 11 వేల ఓట్లు కలిపితే 33 వేల ఓట్లు అవుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ లో దాదాపు 33 వేల ఓట్ల మెజార్టీతోనే గెలిచారని గుర్తు చేశారు. అంటే డూప్లికేట్, అక్రమంగా రిజస్టర్ చేసుకున్న ఓట్లతో గెలుపు, ఓటములు నిర్ణయించబడుతున్నాయని ఆరోపించారు. దీన్ని బట్టి చూస్తే ఎన్నికల సంఘం ముఖ్యమంత్రికి ఏమైనా ఫేవర్ చేసిందా అనే అనుమానం వస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలోని రెండు నియోజకవర్గాల్లోనే ఇలా ఉంటే మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటన్నారు. కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బులు మాత్రమే కాదు.. ఓట్లు కూడా ట్రాన్స్ ఫర్ అయ్యాయా అన్న అనుమానం కలుగుతున్నదని కవిత చెప్పారు.&nbsp;</p>



<figure class="wp-block-image size-large is-resized"><img loading="lazy" decoding="async" width="1024" height="682" src="https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/06/sir-kodangal-karnataka-voters-duplicate-votes-kavitha-1-1024x682.jpeg" alt="SIR Row: Kalvakuntla Kavitha Claims 11,000 Karnataka Voters and 22,000 Duplicate Votes in Kodangal" class="wp-image-24032" style="aspect-ratio:1.501508211373031;width:539px;height:auto" srcset="https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/06/sir-kodangal-karnataka-voters-duplicate-votes-kavitha-1-1024x682.jpeg 1024w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/06/sir-kodangal-karnataka-voters-duplicate-votes-kavitha-1-300x200.jpeg 300w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/06/sir-kodangal-karnataka-voters-duplicate-votes-kavitha-1-768x512.jpeg 768w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/06/sir-kodangal-karnataka-voters-duplicate-votes-kavitha-1-600x400.jpeg 600w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/06/sir-kodangal-karnataka-voters-duplicate-votes-kavitha-1-450x300.jpeg 450w, https://www.telanganajagruthi.org/wp-content/uploads/2026/06/sir-kodangal-karnataka-voters-duplicate-votes-kavitha-1.jpeg 1280w" sizes="(max-width: 1024px) 100vw, 1024px" /></figure>



<h2 class="wp-block-heading">ఒక ఇంటి ఓట్లు ఒకే బూత్ లో..</h2>



<p class="wp-block-paragraph">వేరే దేశంలో ఉండే వాళ్లకు మన దేశంలో ఓట్లు ఉండవద్దని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంటున్నారని, దానికి టీఆర్ఎస్ సమ్మతిస్తుందని తెలిపారు.&nbsp; కానీ ఒక రాష్ట్రంలో ఓటు ఉన్న వాళ్లకు మరొక రాష్ట్రంలో ఉండవచ్చా అని ప్రశ్నించారు. మీరు ఒక రాష్ట్రంలో వేరే దేశ పౌరుడి ఓటు తొలగిస్తే వాళ్లు మరొక రాష్ట్రానికి వచ్చి నమోదు చేసుకోరా అని అనుమానం వ్యక్తం చేశారు. అసలు ఇంటర్ స్టేట్ లో ఓట్ల డూప్లికేషన్ ను ఏరివేసేందుకు ఈసీ దగ్గర మెకనిజమే లేదని కవిత చెప్పారు. అలాంటప్పుడు 1400 కోట్లు పెట్టి ఎస్ఐఆర్ చేయటం వల్ల ప్రయోజనం లేదన్నారు. కచ్చితంగా ఇంటర్ స్టేట్ మైగ్రేషన్, డూప్లికేషన్ అంశంపై దృష్టి పెట్టాలని సూచించారు. అదే విధంగా దేశంలో ఉండే సంచార జాతుల వాళ్లకు ఏ విధంగా ఓటు ఇస్తారో చెప్పాలన్నారు. ఒక ఇంట్లో ఉండే వాళ్లందరికీ ఓకే బూత్ లో ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్ఐఆర్ ద్వారా ఇంటర్ స్టేట్ డూప్లికేషన్ ఓట్లను కూడా కట్ చేయాలని చెప్పారు. లేదంటే ఎస్ఐఆర్ కు అర్థం ఉండదన్నారు. ఎస్ఐఆర్ అనేది పర్మినెంట్ సొల్యుషన్ గా ఉండాలని టీఆర్ఎస్ భావిస్తున్నదని కవిత తెలిపారు. తమలాంటి కొత్త పార్టీకి ఇది చాలా ముఖ్యమన్నారు. కచ్చితంగా ఫెయిర్ గా ఎన్నికల జాబితా సిద్ధం చేయాలని ఈసీని కోరారు.</p>



<div style="position: relative; width: 100%; padding-bottom: 56.25%; height: 0;">
  <iframe
    src="https://www.youtube.com/embed/ARdwC285dok?rel=0"
    title="YouTube Live player"
    frameborder="0"
    allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share"
    referrerpolicy="strict-origin-when-cross-origin"
    allowfullscreen
    style="position: absolute; top: 0; left: 0; width: 100%; height: 100%;">
  </iframe>
</div>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/sir-kodangal-karnataka-voters-duplicate-votes-kavitha/">SIR Row: Kalvakuntla Kavitha Claims 11,000 Karnataka Voters and 22,000 Duplicate Votes in Kodangal </a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>Only TRS Is Fighting for Telangana Rights and Identity: Kalvakuntla Kavitha</title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/trs-fighting-for-telangana-rights-kalvakuntla-kavitha/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Sun, 28 Jun 2026 11:06:23 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=24027</guid>

					<description><![CDATA[<p>తెలంగాణను అడ్డుకున్న అనకొండలతో గుంటనక్క దోస్తీ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన కార్పొరేట్ శక్తులకు పాలు పోసి పెంచుతున్న బీఆర్ఎస్&#160; గుంటనక్క తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతుంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ గప్ చుప్ అయ్యాయి ఇడుపు కాయితం అర్థం పవన్ కల్యాణ్ ను అడిగితే బాగా చెబుతాడు ఉద్యమంలో అవాకులు, చేవాకులు పేలిన వాళ్లే మళ్లీ తెలంగాణపై కుట్ర చేస్తున్నారు తెలంగాణ కోసం పోరాటం చేసేది ఒక్క టీఆర్ఎస్ మాత్రమే &#160;&#160;-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/trs-fighting-for-telangana-rights-kalvakuntla-kavitha/">Only TRS Is Fighting for Telangana Rights and Identity: Kalvakuntla Kavitha</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">తెలంగాణను అడ్డుకున్న అనకొండలతో గుంటనక్క దోస్తీ</h2>



<h2 class="wp-block-heading">రాష్ట్రాన్ని వ్యతిరేకించిన కార్పొరేట్ శక్తులకు పాలు పోసి పెంచుతున్న బీఆర్ఎస్&nbsp; గుంటనక్క</h2>



<h2 class="wp-block-heading">తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతుంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ గప్ చుప్ అయ్యాయి</h2>



<h2 class="wp-block-heading">ఇడుపు కాయితం అర్థం పవన్ కల్యాణ్ ను అడిగితే బాగా చెబుతాడు</h2>



<h2 class="wp-block-heading">ఉద్యమంలో అవాకులు, చేవాకులు పేలిన వాళ్లే మళ్లీ తెలంగాణపై కుట్ర చేస్తున్నారు</h2>



<h2 class="wp-block-heading">తెలంగాణ కోసం పోరాటం చేసేది ఒక్క టీఆర్ఎస్ మాత్రమే</h2>



<h2 class="wp-block-heading">&nbsp;&nbsp;-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత</h2>



<p class="wp-block-paragraph"><strong>(తెలంగాణ రక్షణసేన, ఉప్పల్)</strong></p>



<p class="wp-block-paragraph">తెలంగాణ ఉద్యమకాలంలో అవాకులు, చవాకులు పేలిన వాళ్లంతా మళ్లీ ఇప్పుడు పేట్రేగిపోతున్నారని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఒకరి భాషను ఒకరు గౌరవించుకోవాలి కానీ మా భాషను అవమానిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.</p>



<p class="wp-block-paragraph">ఉప్పల్ లో ఆదివారం టీఆర్ఎస్ జెండా ఎగరేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇడుపు కాయితం అనే పేరు ఒక సినిమాకు పెడితే అర్థం కాలేదని ట్రోలింగ్ చేస్తున్నారన్నారు. ఇడుపు కాయితం అంటే అర్థం కావాలంటే మీ పవన్ కల్యాణ్ ను అడిగితే బాగా తెలుస్తుందన్నారు. ఒకసారి ఇలా అవహేళన చేస్తేనే పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ భాషను అవమానిస్తే కాంగ్రెస్ ఏమీ అనటం లేదని.. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ ఉద్యమంతోనే ఆయనకు సంబంధం లేదని ఎద్దెవా చేశారు. ఇక బీజేపీ అయితే దేశం అంటూ మనల్ని పట్టించుకోవటం లేదన్నారు. తెలంగాణ భాష, యాసలను అవమానిస్తున్నా బీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడటం లేదు.. పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఎందుకంటే ఆ పార్టీలో ఉండే గుంటనక్క&#8230;నారాయణ, చైతన్య విద్యాసంస్థలతో పాల వ్యాపారం చేస్తున్నాడని కవిత ఆరోపించారు. అందుకే ఆ పార్టీ నాయకులు కనీసం మాట్లాడటం లేదన్నారు. నారాయణ, చైతన్య, సహా పెద్ద కార్పొరేట్ స్కూళ్లు, హాస్పిటళ్లలో మదర్ డెయిరీ, ముల్కానూరు, విజయ డెయిరీల నుంచే పాలు కొనాలంటూ ప్రభుత్వం జీవో తేవాలని కవిత డిమాండ్ చేశారు.&nbsp;</p>



<h2 class="wp-block-heading">తెలంగాణ అస్తిత్వ రక్షణ కోసమే మా పోరు</h2>



<p class="wp-block-paragraph">ఎన్నో రోజుల నుంచి స్కూల్ ఫీజులు తగ్గించాలని కోరుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగ్గించటం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా కార్పొరేట్ స్కూళ్లలో కనీసం కటింగ్, బట్టలు ఉతకటం, ఫర్నీచర్ వంటి వాటికి కూడా తెలంగాణ వాళ్లకు అవకాశం ఇవ్వటం లేదని చెప్పారు. టీచర్లను కూడా 80 శాతం కేరళ, ఆంధ్రా నుంచే తీసుకొస్తున్నారన్నారు. ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి వస్తున్న స్కూళ్లలో కూడా బాత్ రూములను కడిగేందుకు కూడా అక్కడి వాళ్లనే తెచ్చుకుంటున్నారని వివరించారు. ఇలాంటి సమయంలో మన హక్కుల కోసం ఒక్క టీఆర్ఎస్ మాత్రమే మాట్లాడుతున్నదని కవిత వెల్లడించారు. తెలంగాణను అడ్డుకునేందుకు ఏ ఆనకొండలు, కార్పొరేట్ శక్తులు ప్రయత్నించాయో వాటికి పాలు పోసి పెంచుతున్నది ఈ గుంటనక్కేనని దుయ్యబట్టారు. ఆంధ్రావాళ్లతో వ్యాపారం చేస్తున్నందుకే బీఆర్ఎస్ వాళ్లు ఏమీ మాట్లాడ్డం లేదని తెలిపారు. ఆ పార్టీకి తెలంగాణతో పేగు బంధం తెగిపోయిందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు, ఉద్యమకారుల కోసం తానే పోరాటం చేస్తానని కవిత వెల్లడించారు. లాఠీలు, రబ్బరు తూటాలు నన్ను దాటుకొని రావాలని చెప్పారు.</p>



<h2 class="wp-block-heading">ఉద్యమకారుల కోసం భూ పోరాటం</h2>



<p class="wp-block-paragraph">ఉప్పల్ అంటేనే తెలంగాణ ఉద్యమానికి అడ్డా. అలాంటి ప్రాంతంలో ఇవ్వాళ టీఆర్ఎస్ జెండా ఎగురవేసుకోవటం సంతోషంగా ఉందన్నారు. ఉద్యమంలో మనం అనుకున్నవి తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా సాధించుకోలేకపోయామని చెప్పాారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇస్తామన్న 250 గజాల భూమి కోసం జులై 2 న ఉప్పల్ భగాయత్ లో పెద్ద ఎత్తున భూపోరాటం చేస్తున్నామని కవిత తెలిపారు. ఈ పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులంతా పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉద్యమకారులు, మహిళలు, విద్యార్థుల కోసం తెలంగాణ రక్షణసేన పోరాటం చేస్తుందని తెలిపారు. అధికారంలోకి వచ్చాక కచ్చితంగా ఉచిత విద్య, వైద్యం అందిస్తుందని ప్రకటించారు. ఉప్పల్ లో అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ పోటీ చేస్తుందని తెలిపారు. భవిష్యత్తులో ఉప్పల్ ఎమ్మెల్యే సీటు కూడా గెలుస్తామని చెప్పారు. ఒక రాజకీయ పార్టీ ఎలా సేవ చేస్తుందో, ప్రజల కోసం ఎట్ల పనిచేస్తుందో తాము చూపిస్తామన్నారు. ఈ కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీల గురించి కూడా మేము పోరాటం చేస్తామన్నారు.</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/trs-fighting-for-telangana-rights-kalvakuntla-kavitha/">Only TRS Is Fighting for Telangana Rights and Identity: Kalvakuntla Kavitha</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>PV Narasimha Rao Is Our Inspiration, We Will Take His Vision to Future Generations: Kalvakuntla Kavitha</title>
		<link>https://www.telanganajagruthi.org/latest-news-and-articles/pv-narasimha-rao-inspiration-kalvakuntla-kavitha/</link>
		
		<dc:creator><![CDATA[TJ KMO Content]]></dc:creator>
		<pubDate>Sun, 28 Jun 2026 11:00:22 +0000</pubDate>
				<category><![CDATA[Latest News and Articles]]></category>
		<guid isPermaLink="false">https://www.telanganajagruthi.org/?p=24024</guid>

					<description><![CDATA[<p>పీవీ మాకు ఆదర్శం ఆయన ఆలోచనను భావి తరాలకు అందిస్తాం -టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత (తెలంగాణ రక్షణసేన, బంజారాహిల్స్) మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఈ దేశం ప్రపంచంతో పోటీ పడేలా చేశారని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. అలాంటి వారి మేధస్సును గౌరవించకపోవటం కాంగ్రెస్ పార్టీ కుసంస్కారమని విమర్శించారు. పీవీ అభిమానులుగా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని ఎన్నటికీ మేము క్షమించమన్నారు. పీవీ జయంతిని పురస్కరించుకుని బంజారాహిల్స్ [&#8230;]</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/pv-narasimha-rao-inspiration-kalvakuntla-kavitha/">PV Narasimha Rao Is Our Inspiration, We Will Take His Vision to Future Generations: Kalvakuntla Kavitha</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[
<h2 class="wp-block-heading">పీవీ మాకు ఆదర్శం</h2>



<h2 class="wp-block-heading">ఆయన ఆలోచనను భావి తరాలకు అందిస్తాం</h2>



<h2 class="wp-block-heading">-టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత</h2>



<p class="wp-block-paragraph"><strong>(తెలంగాణ రక్షణసేన, బంజారాహిల్స్)</strong></p>



<p class="wp-block-paragraph">మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఈ దేశం ప్రపంచంతో పోటీ పడేలా చేశారని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. అలాంటి వారి మేధస్సును గౌరవించకపోవటం కాంగ్రెస్ పార్టీ కుసంస్కారమని విమర్శించారు. పీవీ అభిమానులుగా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని ఎన్నటికీ మేము క్షమించమన్నారు. పీవీ జయంతిని పురస్కరించుకుని బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ&nbsp; తెలంగాణ స్వాభిమానాన్ని ఢిల్లీలో చాటిన పీవీని ఈ నేల ఎన్నటికీ మరవదన్నారు. పీవీ తెలంగాణ నుంచి ప్రధానిగా వెళ్లి తెలంగాణ స్వాభిమానాన్ని ఢిల్లీలో చాటారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనకు దక్కాల్సిన గౌరవాన్ని ఎనాడూ ఇవ్వలేదన్నారు. తెలంగాణ జాగృతి సంస్థ తరపున తెలంగాణ వైతాళికులు పీవీ జయంతి, వర్థంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. తమకు పీవీ ఎప్పటికీ ఆదర్శప్రాయులేనన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కచ్చితంగా పీవీ అడుగుజాడల్లో నడుస్తామని కవిత స్పష్టం చేశారు. వారి అడుగుజాడల్లో నడవటమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అన్నారు.</p>
<p>The post <a href="https://www.telanganajagruthi.org/latest-news-and-articles/pv-narasimha-rao-inspiration-kalvakuntla-kavitha/">PV Narasimha Rao Is Our Inspiration, We Will Take His Vision to Future Generations: Kalvakuntla Kavitha</a> appeared first on <a href="https://www.telanganajagruthi.org">Telangana Jagruthi</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
	</channel>
</rss>
